స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుత�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.
స్వపరిపాలన సుపరిపాలనగా అద్వితీయమైన రీతిలో ఆవిష్కృతమైన తీరు తెన్నులకు దశాబ్ది ఉత్సవాలు నిలువుటద్దాలు పట్టాయి. రాష్ర్టాభివృద్ధికి, సకలజనుల సమృద్ధికి నీరాజనాలెత్తాయి. విజయాలను ముద్దాడిన వీరులతో కాలం చే
తెలంగాణలో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మన కలలు సాకారమవుతున్న వేళ.. క్రీడాలోకంలో తెలంగాణ తారలు తళుక్కుమంటున్నాయి.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. సొంత రాష్ట్ర కల సాకారం కోసం కొందరు ఉరివేసుకున్నారు. తెలంగాణ ఎక్కడ రాదేమోనని బెంగతో మరికొందరు ఒంటికి నిప్పంటించుకున్నారు.
గత తొమ్మిదేండ్లల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలే నేటి దశాబ్ది ఉత్సవాలు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి, అంకాయపల్లితండా, దొడగు�
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తెంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్య�
Minister Talasani | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Srinivas Yadav) వెల్లడించారు.
Telangana Decade Celebrations | తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
మొండిగోడలు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, ప్రహరీలు లేక పశువులు, పందులతో సహవాసం, మరుగుదొడ్లు లేక బాలికల అవస్థలు, కిచెన్ షెడ్లు లేక వర్షంలోనే వంటలు, కుళాయిలు లేక నీరు తాగకపోవడం వంటి వాటితో ప్రభుత్వ పాఠశా�