గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు. జ్ఞానాన్ని పంచే పుస్తక భాండాగారాలు. మేధావులను తయారు చేసే నిలయాలు. ఒకప్పుడు ఇవి ఒక వెలుగు వెలిగినా, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితో కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల
తాను 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టు చాలామంది భావిస్తారని, కానీ, అసలు ఉద్యమం 1999లోనే మొదలైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాట
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాలతో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు రమావత్వ్రీంద్రకుమార్ కోరారు. దేవరకొండలోని తన నివాసంలో శుక్రవా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్రావును ఆహ్వానించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ చెప్పారు.
తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర పాలన పగ్గాలు కాంగ్రెస్ చేతుల్లో ఉండటం కాల మహిమగానే భావించాలి. ఒకరి కష్టం మరొకరి పాలైనట్టుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్ర
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది.
పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రకృతి వనాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లేదా పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బృహత్ ప
నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్బండ్పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి.
ఐటీ కంపెనీలు రావాలంటే రోడ్లు, కరెంటు ఉండాలె. ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అర్హతలున్న, నైపుణ్యం ఉన్న యువత కావాలె. అన్నింటికీ మించి ప్రభుత్వ సహకారం కావాలె. దూరదృష్టి, దార్శనికత ఉన్న నాయకుడో, పాలకుడో ఆ రాష్ర్�