కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ అప్పుల మీద కాంగ్రెస్ చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంత కాదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి గోబెల్స్ను మించి అబద్ధాలను వల్లెవేశారు. అదే నిజమని కొందరు ప్రజలు ఆశప�
అప్పులుచేసి చనిపోయిన వ్యక్తి రుణభారం నుంచి అతని వారసులు తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టంచేసింది. భార్య, పిల్లల ఆస్తులతో ఆ అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే వారసత్వంగా సంక్రమించిన కుటుంబ ఆస్తిన
Telangana Debts | తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెకలు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ �
‘మూడో డిస్కమ్ రైతులపాలిట శాపం గా మారనున్నది.. ఈ డిస్కమ్ వల్ల సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంట్ కోతలు తప్ప వు. దమ్ముంటే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవం�
పద్మ, ఆరాధ్య, హర్ష, అమ్మ అందరూ నన్ను క్ష మించండి. ఇది చిన్న మాటే అయి నా నా ఈ జన్మకు అతి పెద్ద తప్పు. ఓ ప్రభుత్వ ఉద్యోగి చాలీచాలని వేతనంతో పాటు చేసిన అప్పులు తీర్చేందుకు మరిన్ని అప్పులు, అధిక వడ్డీలకు తెచ్చి, అప
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందా? అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులను గాలికొదిలేసిందా? అంటే తాజా గణాంకాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రేవంత్�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా సరైన పనిలేక.. మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల�
లూడో ఆన్లైన్ గేమ్లో పరిచయం.. ఉద్యోగం కోసం అంటూ నగరానికి వచ్చి ప్రియుడితో సహజీవనం.. భారీగా ఉన్న అప్పులు తీర్చేందుకు అతడితో కలిసి చైన్ స్నాచింగ్.. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్రెడ్డి నివాసానికి కూతవేట�
రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓవైపు రేవంత్రెడ్డి సర్కార్ తెస్తున్న అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో ద్�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు తనువు చాలించారు. వివరాలు ఇలా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.