PM Modi | కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.
కందకట్ల వెంకటేశ్వర్లుది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామం. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం లేనప్పుడు ప్రతి సంవత్సరం వానక�
తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండ�
మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానిక�
రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నట
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
హైదరాబాద్ : రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ�
Suicide | అప్పుల బాధ భరించలేని ఒక నిర్ణయం దారుణమైన నిర్ణయం తీసుకుంది. పక్కరాష్ట్రం వెళ్లిన ఈ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో వెలుగు చూసింది.
ముంబై,జూన్ 7: బ్యాంక్ లో ఖాతా ఉన్న వ్యక్తి లోన్ తీసుకున్న అనంతరం ఆకస్మాత్తుగా చనిపోతే ఆ అప్పు అలాగే మిగిలిపోతుంది. అయితే ఆరుణం ఎవరు కట్టాలి ? రుణ గ్రహీత వారసులు కట్టాలా ? లేక నామినీదారులు కట్టాలా ? అనే డౌట్స్ �
హైదరాబాద్ : గోల్డెన్జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో రూ.1,285 కోట్లు మోసం చేసినట్లుగా గోల్డెన్జూబ్లీ హోటల్స్పై అభియోగం. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 6 బ్యాంకులను మోసం చేసినట్లు అభియో�