Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని, తన చేతగాని తనాన్ని గత ప్రభుత్వాలపై రుద్దడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్య
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని చెప్పారు.
అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తామని, ఆ సంపదను ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ...
చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొత్తకుంటపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ కథనం ప్రకారం..
చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో.. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భర్త మృతి చెందాడు.
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట�
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది.
PM Modi | కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.
కందకట్ల వెంకటేశ్వర్లుది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామం. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం లేనప్పుడు ప్రతి సంవత్సరం వానక�