Villages Fund | రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దీనస్థితిలో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా పంచాయతీలో చిల్లిగవ్వలేదు. సర్పంచుల కాలం ముగిసి ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్�
అతడి పేరు నరేశ్. వనస్థలిపురం వాసి. అతడు రెండు సంస్థలకు ఎండీ. అతడు అవసరాల రిత్యా కొందరి నుంచి లక్షల రూపాయల అప్పు జేశాడు. తిరిగి సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పు ఇచ్చినవాళ్లు నరేశ్పై ఒత్తిడి �
Farmers Suicide Attempt | వ్యవసాయం రైతుకు భారంగా మారుతుంది. అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బంధులతో ఆత్మ
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపానికి గురయ్యాడు ఓ రైతు. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది.
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఐదేళ్లలో సుమారు 400 నుంచి 500 మంది ధనవంతులైన స్నే�
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతు ఉరికొయ్యలను ఎక్కుతున్నారు. ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం చెందారు. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలైందే ల
Revanth Reddy | అప్పులు చేయడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.409 కోట్ల అప్పు తీసుకున్నది. రూ.409 కోట్ల విలువైన బాండును 26 ఏండ్ల కాలానికి రాష్ట్ర
అలవి కాని గ్యారెంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ
ప్రతీ ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అయితే అది లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటున్నారు. మరి నిపుణులేమంటున్నారో చూద్ద�
ఆన్లైన్ బెట్టింగ్కు మరో కుటుంబం బలైంది. రూ.లక్షలు పోగొట్టిన ఓ యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయిన యువ వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటుచేసుకున్నది.