MLA Koninty Manik Rao | దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసి సీఎం రేవంత్రెడ్డి తెలం గాణ ప్రజల ప్రతినిధి కాదని మరోసారి నిరూపిం చుకున్నారని గొల్లకురుమ హ కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసు�
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార
జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బిజినేపల్లి మండలంలోని (Bijinapally) పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా.. ఈనెల 29న అమరచింత గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ ఆత్మగౌర వం కోసం నిరంతరం అవిశ్రాంతిగా పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జయశంకర్14వ వర్ధంతి కార్యక్రమాన్ని పురసరించుకుని ఆదిలాబాద్ పట్ట�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ ఫొటోకు ఉద్యమకారులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యా�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద శనివారం ఆయన 14వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.
పాలకుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించ�
తెలంగాణ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదిన జంక్షన్ లో గల సర్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూల మాల�
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah) ఆశయాలను సాధిస్తామని ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడ