‘మహా ఘనత వహించిన మన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా, అంతేగాక మనందరికి వ్యతిరేకంగా, మనవారే కొందరు భారత ప్రభుత్వ ఏజెంట్లుగా మారి, మన సమైక్యతను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జర్నలిస్ట్ల రూపంలో మనకు వ్య�
సరిగ్గా 60 ఏండ్ల కిందట ఉమ్మడి ఏపీలోని పాఠ్య పుస్తకాల్లో పైడిమర్రి వేంకట సుబ్బారావు రాసిన ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞను ముద్రించారు. కానీ, రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. రచయిత పేరు లేకుండానే 50 ఏండ్ల
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్య క్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్రావు) పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు.
APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త అని చెప�
Tribute | భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న రాజీవ్గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్�
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున సోదరుడు కల్యాణ్రామ్తో (Kalyan Ram) కలిసి హైదరాబాద�