బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు
తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
ఉమ్మడి జిల్లాలో మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, రన్నింగ్ కామెంట్రీ రచయితగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా, రేడియో నాటకాలు, రంగస్థలం నాటకాల రచయితగా, సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా, పాటల రచయితగా.. ఇలా అన్నీ తానై అన్నింటా తానై వ�
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన సేవలను స్మరించుకున్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడని చెప్పారు
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాట�
‘మహా ఘనత వహించిన మన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా, అంతేగాక మనందరికి వ్యతిరేకంగా, మనవారే కొందరు భారత ప్రభుత్వ ఏజెంట్లుగా మారి, మన సమైక్యతను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జర్నలిస్ట్ల రూపంలో మనకు వ్య�
సరిగ్గా 60 ఏండ్ల కిందట ఉమ్మడి ఏపీలోని పాఠ్య పుస్తకాల్లో పైడిమర్రి వేంకట సుబ్బారావు రాసిన ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞను ముద్రించారు. కానీ, రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. రచయిత పేరు లేకుండానే 50 ఏండ్ల
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్య క్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్రావు) పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు.
APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�