fire accident | ఛత్తీస్గఢ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాక్కు గురయ్యారు. వెంటనే
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధ్దంతి సందర్భంగా చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో �
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే �
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ఎంతో మంది గొప్ప నాయకులుగా ఎదిగారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు పిలుపునిచ్చారు.
మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్రామ్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల బుధవారం జగ్జీవన్రామ్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం ప్రగతిభవన్లో పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య
వర్ధంతిలో ఇరిగేషన్ ఇంజినీర్లు హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నీటి హక్కుల సాధనకు ఇంజినీర్ విద్యాసాగర్రావు చేసిన కృషి ఎనలేనిదని ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు కొనియాడారు. ప్రభుత్వ సాగునీటి �
హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు కుటుంబసభ్యుల నివాళులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక