హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు కుటుంబసభ్యుల నివాళులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక
ఖమ్మం: దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను స్మరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంత్రి పువ్వాడ అం
చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఏజెన్సీ దళితసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్
పాల్వంచ : కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచలోని ఆ సంఘం కార్యాలయంలో శ్రీకాంతాచారీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సారపాక: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి విద్యార్ధి అమరుడు శ్రీకాంతచారి సేవలు అనిర్వచనీయమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి విద�
కేపీహెచ్బీ కాలనీ: నైజాం పాలకులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర�
Errabelli Dayakar Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వాజ్పేయి| భారత మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయమకమిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | లంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.