ధిక్కారానికి ప్రజాకవి కాళోజీ ప్రతీక అని, ఆయన ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ వేది
‘హరిహరి నారాయణా.. ఆది నారాయణా’ అంటూ గళం విప్పి ఒగ్గు కథను దేశ నలుమూలలకు చాటిన చౌదరపెల్లి సత్తయ్య(చుక్క) నిజంగా మాణిక్యపురానికి మాణిక్యమేనని గ్రామస్తులు కొనియాడుతున్నారు. పేద కుటుంబమైన చౌదరపెల్లి సాయమ్మ-
Kumram Bheem | ఆదివాసుల హక్కుల కోసం నిజాం సర్కారుతో పోరాడిన సమరయోధుడు కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తొలితరం ఉద్యమ నేత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జూలపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్ బాపూజీ చిత్రపటాన�
స్వాతంత్ర్య సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఆదివారం పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు �
శివంపేట మాజీ జెడ్పీటీసీ, తన భర్త వాకిటి లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) అన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్నన్ని రోజులు ప�
MLA Sunitha lakshma reddy | తన భర్త స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే రక్త దాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
‘మా సదాశివ మాస్టారు’ అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గర్వంగా పిలుచుకునే డాక్టర్ సామల సదాశివ సాహిత్య ప్రపంచానికీ, యావత్ తెలంగాణకూ గర్వకారణం. నిరాడంబరతకు నిలువెత్తు రూపంలా నిలిచిన సామల సారు ఉర్దూ మీడియం�
MLA Koninty Manik Rao | దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసి సీఎం రేవంత్రెడ్డి తెలం గాణ ప్రజల ప్రతినిధి కాదని మరోసారి నిరూపిం చుకున్నారని గొల్లకురుమ హ కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసు�
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార