జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెం�
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో యమునోత్రి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది చనిపోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా �
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. వినోదానికి పేరుగాంచిన ఫిలడెల్ఫియా లో
లాడ్జిలో జూనియర్ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా, పెద్ద�
చేపలు పట్టడానికి మూసీనదికి వెళ్లిన ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ స
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
sadhguru jaggi vasudev | చాలా సమాజాలలో మరణం ఓ నిషిద్ధ వాక్యం. మాట్లాడుకోరు. చర్చించుకోలేరు. ఏకాభిప్రాయానికి రాలేరు. దీంతో జీవితంలోని ఏదో ఒక దశలో హుందాగా, నిశ్శబ్దంగా ముగిసిపోవాల్సిన ఓ ఘట్టం- ఏడుపులూ పెడబొబ్బలతో, శాపనార్�
న్యూఢిల్లీ: లండన్లో డాక్టర్గా పని చేస్తున్న ఒక మహిళ, ఢిల్లీలోని ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఆ ఇంట్లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 40 ఏండ్ల మేఘా కయల్, గత ఏడాదిగా లండన్లోని మిల్�
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
అమరావతి : కర్నూలులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమి