డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చత్తీస్ఘడ్లోని మాలగావ్లో శుక్రవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ గని కూలడంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా మరో పన్నెండు మందికి పైగా శిధిలాల్లో చిక్కుకున్నారు.
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.
గడిచిన తొమ్మిది నెలల్లో పాకిస్థాన్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు భారతీయ ఖైదీలు మృతిచెందారు. వీరందరి శిక్షాకాలం పూర్తయినా పాకిస్థాన్ వారిని అక్రమంగా నిర్బంధించింది.
బంగ్లాదేశ్లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని �
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
కృష్ణానదిలో స్నానం చేసే క్రమంలో యువకుడు గల్లంతైన ఘటన సోమవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై గోకారి కథనం మేరకు.. హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనంలో
నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం �
కన్నతల్లి ముందే మూడేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకరాం.. రాయికల్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన అక్బర్- నజీమా కు నలుగురు పిల్లలు. రాయికల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కు�
రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపిన ప్రకారం, మహబూబ్నగర్కు చెందిన ఆరిఫ్బేగం(49) జడ్చర్ల, రాజాప�
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది