తిరుపతి ఎస్వీ జూపార్కులో రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మృతి ఘనటకు ముందు అతని మరో నిర్వాకం బట్టబయలైంది. జూపార్కుకు రాకమునుపు ప్రహ్లాద్ గుజ్జర్ తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపా�
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి ఇంట్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుల్ని రాకేశ్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), కుమార్తె అరియా
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
love triangle | ఒకే అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ప్రేమించారు. ట్రైయాంగిల్ లవ్ (love triangle) నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపి చంపాడు.
girl shoots father dead for raping | మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్న తండ్రిని తుపాకీతో కాల్చి కుమార్తె హత్య చేసింది. (girl shoots father dead for raping ) నరకయాతన తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులకు వెల్లడించింది.
ప్రముఖ మళయాళ నటివ అపర్ణా పీ నాయర్ (Aparna P Nair) తిరువనంతపురంలోని తన ఇంటిలో గురువారం రాత్రి విగతజీవిగా పడిఉన్నారు. పలు సినిమాలు, టీవీ సీరియల్స్, షోస్లో నటించి పేరుతెచ్చుకున్న అపర్ణ (31) ఆమె నివాస
Penguins Washed Up Dead | తూర్పు ఉరుగ్వే తీరానికి సుమారు 2,000 పెంగ్విన్ కళేబరాలు కొట్టుకువచ్చాయి (Penguins Washed Up Dead). గత పది రోజులుగా ఇలా జరుగుతున్నది. మెగెల్లానిక్ పెంగ్విన్లుగా వీటిని గుర్తించారు.
అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్లో గల సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్లో ఈ నెల 10న రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. ఫామ్లోని 90 శా�
Viral Video | సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ రైలు ఇంజిన్ వద్దకు చేరుకున్నారు. చనిపోయిన చిరుత (Leopard) కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించారు. పోస్ట్మార్టం కోసం పులుల చికిత్సా కేంద్రానికి తరలించారు.
ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు మూసి ఉన్న గది తలుపులు బద్ధలుకొట్టారు. లోనికి వెళ్లి చూడగా కొత్త దంపతులు కత్తి గాయాలతో మరణించినట్లు గ్రహించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెం�
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం మరోసారి కాల్పులు జరిగాయి. లాస్ ఏంజెల్స్కు సమీపంలోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలోని ఓ రెంటల్ హోమ్లో జనసమూహంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.