జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెం�
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం మరోసారి కాల్పులు జరిగాయి. లాస్ ఏంజెల్స్కు సమీపంలోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలోని ఓ రెంటల్ హోమ్లో జనసమూహంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో సోమవారం కల్లు సీసాలో ఎలుక కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కల్లు తాగడానికి వెళ్లారు
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతున్నది. క్రిస్మస్ వారాంతం వరకు సంభవించిన వరదలకు 29 మంది మరణించగా.. మరో 25 మంది ఆచూకీ దొరకడం లేదని బుధవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొన్నది
మండలంలోని పెంచికల్పేట క్రాస్రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రైతు మామిడి రాజిరెడ్డి (65) మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి హుజూరాబాద్ వైప�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..