మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
రద ఉధృతికి వాగులో గల్లంతైన ఎన్టీవీ విలేకరి ఘటన విషాదాంతమైంది. మూడురోజుల తర్వాత శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని వాగులోని కిలోమీటరు దూరంలో గుర్తించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన జమీర్ ఎన్టీవ�
కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో ని�
ప్లాస్టిక్ డబ్బా శుభ్రం చేస్తుండగా, పేలుడు సంభవించి.. ఓ మహిళ చనిపోయింది. దుండిగల్ సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లాకు చెందిన రుడి లక్ష్మి(27), జయరాం దంపతులు బహదూర్పల్లిలోని ఎస్బీవీకే కన్వె
శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరి
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�
జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెం�
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో యమునోత్రి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది చనిపోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా �
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. వినోదానికి పేరుగాంచిన ఫిలడెల్ఫియా లో
లాడ్జిలో జూనియర్ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా, పెద్ద�
చేపలు పట్టడానికి మూసీనదికి వెళ్లిన ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ స
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య