అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�
నామ్పెన్: ల్యాండ్మైన్లను పసిగట్టే ఎలుక ‘మగావా’ మరణించింది. ఎనిమిది ఏండ్ల వయసున్న మగావా గత వారం ఆఖరులో మరణించిందని బెల్జియంకి చెందిన అంతర్జాతీయ చారిటీ ఏపీఓపీఓ తాజాగా వెల్లడించింది. మగావా తన ఐదేండ్ల క�
న్యూయార్క్, జనవరి 10: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. ఆదివారం న్యూయార్క్లోని ఓ భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది పిల్లలు సహా 19 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. విద్యుత్తు షార్ట�
సీనియర్ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్రెడ్డి(86)సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారాయన. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ స
ఆళ్లపల్లి:అనారోగ్యంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లిమండలపరిధి లోని రాయిపాడు గ్రామానికి చెందిన పెండకట్ల సాయికిరణ్(18) గత రెండు రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ ఇంట
జమ్ముకశ్మీర్లో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం అర్ధరాత్రి ఆలయానికి భక్తులు భ�
Road accidents on rise | రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మహానగరంలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 18 నుంచి 24 వరకు 100 ప్రమాద
ఐదుగురు బాలికలు.. అంతా స్నేహితులు.. సరదాగా ఆడుకుందామని వెళ్లారు. జాలీగా ఆడుకుంటున్నారు. అంతలోనే ప్రమాదం. ప్రమాదవశాత్తూ ఒక బాలిక కాలుజారి పక్కనే ఉన్న సెల్లార్ గుంటలో పడిపోయింది. తోటి స్నేహిత�
six year old girl found dead in sand | తన కూతురు కనబడడం లేదంటూ ఒక తల్లి పోలీసులను ఫిర్యాదు చేసింది. 5 రోజుల తరువాత ఒక పాప మృతదేహం ఇసుకలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది
Lebanon explosion | లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పార్శపు సుశీల(52) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె భౌతికకాయానికి టీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆ
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�