Road accidents on rise | రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మహానగరంలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 18 నుంచి 24 వరకు 100 ప్రమాద
ఐదుగురు బాలికలు.. అంతా స్నేహితులు.. సరదాగా ఆడుకుందామని వెళ్లారు. జాలీగా ఆడుకుంటున్నారు. అంతలోనే ప్రమాదం. ప్రమాదవశాత్తూ ఒక బాలిక కాలుజారి పక్కనే ఉన్న సెల్లార్ గుంటలో పడిపోయింది. తోటి స్నేహిత�
six year old girl found dead in sand | తన కూతురు కనబడడం లేదంటూ ఒక తల్లి పోలీసులను ఫిర్యాదు చేసింది. 5 రోజుల తరువాత ఒక పాప మృతదేహం ఇసుకలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది
Lebanon explosion | లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పార్శపు సుశీల(52) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె భౌతికకాయానికి టీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆ
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�
మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ-3లో ప్రమాదం ఎనిమిది గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ గనిలోంచి మృతదేహాలు వెలికితీత రూ.70 లక్షల నుంచి కోటి వరకు పరిహారం: సీఎండీ ఎన్ శ్రీధర్ మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/శ్రీరాం�
మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూర�
అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో తాలిబన్ అధికారులతోపాటు ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్లో తాల
పీర్జాదిగూడ : ప్రముఖ సామాజిక వేత్త, విశ్లేషకురాలు, తెలంగాణ మహిళా హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ముక్తాల కళారేఖ(42) శుక్రవారం రాత్రి గుండెపోటులో మృతి చెందారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ చెన్నారెడ్డి
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�