Saroja Devi | కోట శ్రీనివాస రావు మరణ వార్త మరిచిపోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి వయోభారంతో కన్నుమూశారు.
జగిత్యాలకు చెందిన రేవెల్ల రవీందర్ (57) జూన్ 16న ఇజ్రాయిల్లో గుండె పోటుతో మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాల
కెనడాలో మరో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. కల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న భారత్కు చెందిన తాన్యా త్యాగి అనే విద్యార్థిని మరణించింది.
Building Collapses | పాత బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
Stray Dog Carrys Newborn | ఒక కుక్క నవజాత శిశువును నోటకరుచుకెళ్లింది. ఆ శిశువు మరణించినట్లుగా గుర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Chennai: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలై తేలారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంట, వారి పిల్లలు మృతిచెందారు.
Three Found Dead After Missing | పెళ్లి వేడుక కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు, ఆర్మీ జవాన్లు గుర్తించారు. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు వారిని క�
ఉత్తరాఖండ్లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
RG Kar Medical College | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. హాస్పిటల్ క్వాటర్స్లో ఆమె మృతదేహాన్ని డాక్టరైన తల
Triple Murder | ఒక వ్యక్తి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు తన తల్లిదండ్రులు, సోదరి కత్తిపోట్లతో మరణించడం చూసి షాక్ అయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రిపుల్ మర్డర్పై దర్యాప్తు చేస
Children Dead | ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధి
Medical Student Dead | ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి, మెడికల్ కాలేజీ క్యాంపస్లో అనుమానాస్పదంగా మరణించాడు. హాస్టల్ బిల్డింగ్ వెనుక అతడి మృతదేహాన్ని గుర్తించారు.
Pilgrims Dead | కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న