పోరాడి సాధించుకొన్న తెలంగాణలో జెట్స్పీడ్తో అభివృద్ధి జరుగుతున్నదని, ప్రజలు దీన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
ఎన్నికలు వస్తేనే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాపై అనవసర ఆరోపణలు చేస్తుంటే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని విష్�
ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్న�
నిరుపేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నగరంలోని దీన్దయాళ్ నగర్లో బీసీ బంధు పథకం ద్వారా రాయబారపు శ్రీనివాస
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఎలక్షన్లకు దాదాపు నాలుగు నెలల ముందుగానే గెలుపు గుర్రాలను బరిలో నిలిపి మరోసారి దమ్మున్ననేతగా నిలిచారు.
సమాజం గర్వించదగిన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వరద ముంపు బాధితులకు ప్రజలంతా అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో భారీ వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసర
కుల వృత్తులను ప్రోత్సహించాలనే, కులవృత్తిని నమ్ముకొని జీవించే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో లక్ష సాయం పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో బీసీ వేల్ఫేర్ డీడీ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ కు
కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస �
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో
భద్రకాళీ చెరువు కట్టకు పడిన గండికి అధికార యంత్రాంగం గంటలోనే మరమ్మతు చేసింది. శనివారం పోతన నగర్ వైపు చెరువు కట్టకు గండి పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయన