ప్రపంచంలోని ప్రముఖ జువెల్లరీ రిటైల్ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం హనుమకొండ నక్కలగుట్టలో పునఃప్రారంభమైంది. దీన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధా�
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో పరిసమాప్తమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రాముడి సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం ప్రగతి పొద్దు పొడిచింది. వరంగల్వాసుల కలలను సాకారం చేస్తూ మొత్తంగా రూ.618 కోట్లతో పలు అభివృద్ధి పనులకు
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి కోసం విప్లవాత్మక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
మహిళా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు.
‘నా గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సెయింట్ గ్యాబ్రియల్�
ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించిన ప్రాంతం. ఎందరో అగ్రనేతలు సేదతీరిన ప్రదేశం. రజాకార్ల, భూస్వామ్య పెత్తందార్లకు ఎదురొడ్డి పోరాడిన కమ్యూనిస్టు పోరాటయోధులకు నిలయం హనుమకొండ కుమార్పల్లిలోని బుద్ధభవన్.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు.
7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి హనుమకొండ, జూలై 3: కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాకతీయ వ�