పశ్చిమ ఎమ్మెల్యే నాయిని సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, శ్రేణులతో కలిసి నయీంనగర్ నాలా పరిశీలనకు రాగా కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు.
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ 30వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ధీమా వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరి�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు ఉమ్మడ�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు.
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాబందులను ప్రజలు ఇంటికి రానివ్వొదని పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
జనగామ గడ్డ నుంచి ఈ నెల 16న ఉమ్మడి జిల్లా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జననేత.. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు విచ్చేస్తున్నారు.
నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ అని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేటలోని మెయిన్ రోడ్డులో గురువారం ప్రచారం, రోడ్ షో నిర్వ�
సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
తమే సాహిత్యం.. సాహిత్యమే జీవితంగా తొమ్మిది పదుల జీవితాన్ని గడిపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 109వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్�