బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అ
దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మాది చేతల ప్రభుత్వమని బీజేపీది మాటల ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హ�
తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. హనుమకొండ పరేడ్ గ్రౌండ్, వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించిన రెండు జిల్లాల ఉత్సవాలకు చీఫ్ గెస్ట్లుగా చీఫ్ విప్
దల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారికి సీఎం సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులను �
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఖ్యాతి లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగానికి టీఎస్పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డ�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంల
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలో
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్య�