విభజన చట్టం హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బదులు కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతించిందని విమర
కాంగ్రెస్ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో ఆటో కార్మిక నాయకులతో కలిసి మాట్లాడారు.
మంత్రి కొండా సురేఖది నీచ రాజకీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. కేటీఆర్పై మంత్రి చేసిన అసత్య ఆరోపణల నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుద
మంత్రి కొండా సురేఖ దినీచ రాజకీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తా రు. కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేయడం తగదని, వెంటనే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డి మాం
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించి హనుమకొండ నయీంనగర్ నాలా అభివృద్ధి పనులను బీఆర్ఎస�
వరంగల్లో ప్రతిపక్ష నాయకుడిపై గూండాలతో దాడి చేయించడం ఇదే మొదటిసారి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే నాయి�
దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు కనీస అవగాహన లేదని, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ విమర్శించ�
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చి వరంగల్ నగర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఆయన పర్యటనతో నగరానికి ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య�
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్సార్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా �
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడమంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా విమర్శ�
లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ సుధీర్ కుమార్ను గెలి పించేందుకు న్యాయవాదులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ �
ప్రజల మద్దతుతో వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి. రాష్ర్టానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఒక దళమై.. ఒక బలమై తెలం�
పూలే గొప్ప అభ్యుదయ వాది, సామాజిక విప్లవ పితామహుడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలో ని పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాం�
అబద్ధాల కోరు.. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్�