కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేడే సందర్భంగా లష్కర్ బజార్ వద్ద హమాలీలు, ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో గురువారం న
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా �
ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పిలుపునిచ్చారు. శనివారం న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్�
అగ్గలయ్య పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అగ్గలయ్య గుట్ట అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు శ్రీకారం చుట్టిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టంచేశారు.
Dasyam Vinay Bhaskar | వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ , భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
బీసీలకు ఇచ్చిన హామీల విషయంలో ద్రోహం చేస్తే సహించబోమని శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వ�
తెలంగాణ తొ లి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోనే గొప్ప నా యకుడని, రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ �
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల న�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక�
న్నికల హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్రెడ్డి గత బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమాన్ని శాంతియుతంగా చేపడుతామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన య్భాస్కర్ అన్నారు.
ఎన్నికల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన రెగ్యులరైజ్ హామీని సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్య క్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష�
బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేటకు రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు