బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగానికి టీఎస్పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డ�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంల
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలో
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్య�
కార్మికుల సంక్షేమానికే యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కార్మిక, ఉద్యోగ చైతన్య మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధ�
ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది.