అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరానికి వస్తున్నారని పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్�
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయాలని చీఫ్ విప్, పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కాజీపేట ప�
ఉద్యమకారుడిగా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తనకే ఓటు అడిగే హక్కు ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి మళ్లీ బీఆర్ఎస్ పా
Dasyam Vinay Bhaskar | సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల సహాయ సహకారాలతో రేపు ఉదయం 10.30 గంట లకునామినేషన్ వేస్తానని ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా పార�
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళిక
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అ
దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మాది చేతల ప్రభుత్వమని బీజేపీది మాటల ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హ�
తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. హనుమకొండ పరేడ్ గ్రౌండ్, వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించిన రెండు జిల్లాల ఉత్సవాలకు చీఫ్ గెస్ట్లుగా చీఫ్ విప్
దల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారికి సీఎం సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులను �
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఖ్యాతి లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర