అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2: రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్త�
బీజేపీ నేతల వరుస రాకపై చీఫ్ విప్ వినయ్భాస్కర్ ఎద్దేవా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన అంశాలు నెరవేర్చాలి హిమంత కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీ జైల్లో పెట్టిందన్న దాస్యం హనుమకొండ చౌరస్తా, జనవరి 9: బీజ
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలంగాణ రైల్వే జేఏసీ నిరాహార దీక్ష విరమణ కాజీపేట, నవంబర్ 29: కాజీపేట రైల్వే జంక్షన్కు న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే దాకా పోరాడుదామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్�
వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవీ అలంకర�
60వ నేషనల్అ థ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ | చారిత్రక హనుమకొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర �
దాస్యం వినయ్ భాస్కర్ | ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ భారీ వర్షాల వరద ముంపుపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ | రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.