దళితబంధు కోసం ఐక్యం గా ఉద్యమిస్తామని దళితబంధు సాధన సమితి నాయకు లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు సాధి స్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్
చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు.
బీఆర్ఎస్కు బలం.. బలగం కార్యకర్తలేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా పట్టణంలో శనివారం నిర్వహించిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీట�
‘దళితబంధు’తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లు మంజూరు కాగా, ఒక్కొక్కరికీ రూ.10 లక్షల సాయాన్ని అందించింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లలో సక్సెస్ సాధ
దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకం చకని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస
సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంల�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక భరోసా కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేసింది. నాడు కూలీలుగా �
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న గులాబీ జెండా... ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసే వరకూ అవిశ్రాంతంగా కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విశేషంగా ఆకర్షిలవుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, �
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ద