కరీంనగర్ : దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడ�
నిజామాబాద్ : సొంతంగా నచ్చిన, మెచ్చిన పని చేసుకుని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబం పరంగా బాగుపడాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీన్ని సద్వినియ�
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్ర�
‘స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో మా (దళితుల) సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కోసం ప్
వనపర్తి : దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గ ప్రజాప�
జోగులాంబ గద్వాల : దళితబంధు అమలులో గద్వాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. గద్వాలలోని కేసీఆర్ స్టడీ సర్కిల్ సమావేశం హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్�
భద్రాద్రి కొత్తగూడెం: దళితుల అభివృద్దిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో దళితబంధు పథకం అమలుపై అన్ని శాఖ�
దళితబంధుకు 2,007.60 కోట్లు విడుదల ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ చట్టం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.20 లక్షలు సాయం దళితసాధికారత కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపె�
‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
దళితబంధు | రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం ఎంతో దోహదపడుతుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్య క్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ స్పష్టం చేశారు.
హనుమకొండ/కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గురువారం సాయం