ఇబ్రహీంపట్నం, ఆగష్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిసన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌర�
బంజారాహిల్స్,జూన్ 20 : అర్హులైన వారందరికీ దళితబంధు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండో విడత దళిత బంధు పథకం కింద వెంకటేశ్వరకాలనీ డివిజన్కు చెందిన దరఖాస్తులన
హైదరాబాద్ : దళితబంధు పథకం ఓ గొప్ప సామాజిక ఉద్యమమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడడమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో పథకాన్ని స�
ఉన్నది ఇరవై గుంటల భూమి. ఎవుసం జేస్తే కనీసం తిండికి సరిపడా దిగుబడి రాని పరిస్థితి. మరోవైపు ఏ పనీ చేయలేని దివ్యాంగురాలైన ఇల్లాలు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువుకు చేసిన అప్పులు. ఆ అప్పుల బాధ తాళలేక నిద్రపోని రాత
దళితబంధు సహా అన్ని సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి ఎస్సీ కార్పొరేషన్ కమిటీ ఆఫ్ పర్సన్స్ సమావేశంలో చైర్మన్ బండ శ్రీనివాస్ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవే
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 13 : రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించేదిలేదని, నాసిరకం విత్తనాలను విక్రయించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్త�
జడ్చర్ల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్�
నిరుపేదల జీవితాలకు ఆర్థిక భరోసా 6,354 మందికి యూనిట్ల అందజేత ఎక్కువగా డెయిరీ యూనిట్ల ప్రారంభం మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షణ దళితబంధు ఫలాలపై లబ్ధిదారుల హర్షం కరీంనగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సమాజంలో
రంగారెడ్డి, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): దళితబంధులాంటి పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేకుండా దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 లక్షలను అందజేస్తుందన�
జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆత్మకూరు(ఎం), మార్చి 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి అన్నారు. దళితబ�
సమీక్ష సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట�