దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దళితబంధు పథకంపై ఇంకా సం దిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకంతో పేద దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని, దళితబంధు సహా అనే పథకాలను అమలు చేసి చూపిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.
సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పా టు వారికి గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని కొనసాగించాలని ఎమ్మెల్
పొద్దునలేచిన దగ్గర్నుంచి సాయం త్రం దాకా ఏ మాధ్యమం దొరికితే ఆ మాధ్యమంలో వారి పోషకులకు అనుకూలంగా ఉతికివేయడం, ఇప్పటికీ ఆ చాకిరేవు ఇంకా నడుస్తుండటం కూడా చూస్తున్నాం.
‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే �
భూపాలపల్లిలోని దళితబంధు రెండో విడుత లబ్ధిదారులు సోమవారం రోడ్డెక్కారు. గ్రౌండింగ్ పూర్తయి కలెక్టర్ ఖాతాలోకి చేరిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే పార్లమెంట�
‘తమది ప్రజాప్రభుత్వమని, సామాన్యులు సైతం సమస్యల కోసం నేరుగా అధికారులు, మంత్రులను కలవవచ్చని, అవసరమైతే ఆందోళనలు కూడా చేసుకోవచ్చని’ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడి గ్రౌండింగ్ చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కుల వివక్ష వ్
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) (సీపీఐ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు.
ఎస్సీ లబ్ధిదారులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేసి ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ ఆ పథకం లబ్ధిదారులు ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బస్టాండు సెంటర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వి
రెండో విడతలో దళితబంధు పథకానికి ఎంపికై, యూనిట్లు నిర్వహించుకుంటున్న తమకు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరుతూ దళితులు కొన్నిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.