తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులు సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతున్నదని, ఇది పారిశ్రామిక సామర్థ్య నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నదని ఐక్యరాజ్య సమితి వేద�
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిజాంసాగర్ పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 1,298 దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక�
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వ�
కూలీలను వ్యాపారులుగా.. కార్ల డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన ఘనత ‘దళితబంధు’ది. ఏదో దొరికిన పని చేసుకుని ఉపాధి పొందే దళితులను నేడు మరో నలుగురికి పని కల్పించే స్థాయికి ఎదిగేలా చేసిన పథకం. అప్పులు తీసుకునే దుస్�