స్పోర్ట్స్బైక్ పైనుంచి పడ్డ హీరో సాయిధరమ్ తేజ్ పరిమితికి మించిన వేగంతో విన్యాసాలు కట్లు, ఓవర్టేక్లు చేస్తుండగా ప్రమాదం చికిత్స అందిస్తున్న జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో/శ
Mother Murder | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫ్రాన్స్ దేశస్థురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్లో చోటు చేసుకుంది. కూతురు రోమా జోసెఫ్ తల్లి మెరికను హత్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 394 వాహనాలను సైబరాబాద్ పోలీసులు బహిరంగ వేలం వేయనున్నారు. ఎవరైనా యజమానులు ఉంటే www.cyberabadpolice.gov.in లో తనిఖీ చేసుకోవాలని, తమ వాహనాలు ఉంటే కార
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�
ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయి�
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ సీటీసీ ప్రాంగణం పచ్చదనంతో నిండిపోయింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గత ఆరేండ్లలో నాటిన వేలాది మొక్కలు ఇప్పుడు చెట్ల రూపం దాల్చి పచ్చదనాన్ని పరిచాయి. ఈ ప్రా�
ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి జూన్ 29న సర్ప్రైజ్ పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా.. రామ్చరణ్ తారక్ భుజాలపై చేతులు వేసి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన నెటిజన్ల�
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
హైదరాబాద్ : యజమానులకు తెలియకుండానే వారి భూములు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో చోటుచేసుకుంది. బాచుపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ఆకేశ్
ఎయిర్లైన్స్లో ఉద్యోగం పేరుతో సైబర్ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లి ను�