ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): నగర శివారులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాల వద్దకు అర్ధరాత్రి వెళ్లి తుపాకీ చూపించి లక్షలు ఖరీదు చేసే విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ముఠాను కొద్ది నెలల కిందట సై�
హైదరాబాద్ : నగర పౌరుల కోసం సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) కొవిడ్ టెలి మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సైబరాబాద్ �
ఒక్కరి ప్లాస్మా ఇద్దరికి ఆయువు.. ఇప్పటికీ 8 వేలమంది ప్లాస్మాదానం మొదటి దశలో 8 వేల మంది ప్లాస్మా దానం కోలుకున్న 14 వేల మంది రెండో దశలో ఇప్పటికే 1600 మంది.. ప్లాస్మా దానం కోసం సైబరాబాద్లో కొవిడ్ సెంటర్ 24 గంటలు పన
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ సమీపంలో గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి స్నేహితుడిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో కారు నడిపేందుకు అంగీకరించిన ఆరోపణలపై కేస
సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(సీఏహెచ్టీయూ) అమాయకులను కాపాడేందుకు పకడ్బందీగా పని చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మందిని కాపాడటం తో పాటు 76 మంది నిందితులను అరెస్ట్ చేసింది. మొత్తం 14 కేసుల�