సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయి�
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ సీటీసీ ప్రాంగణం పచ్చదనంతో నిండిపోయింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గత ఆరేండ్లలో నాటిన వేలాది మొక్కలు ఇప్పుడు చెట్ల రూపం దాల్చి పచ్చదనాన్ని పరిచాయి. ఈ ప్రా�
ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి జూన్ 29న సర్ప్రైజ్ పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా.. రామ్చరణ్ తారక్ భుజాలపై చేతులు వేసి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన నెటిజన్ల�
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
హైదరాబాద్ : యజమానులకు తెలియకుండానే వారి భూములు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో చోటుచేసుకుంది. బాచుపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ఆకేశ్
ఎయిర్లైన్స్లో ఉద్యోగం పేరుతో సైబర్ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లి ను�
మీకు మేమున్నాం.. సమస్యను పంచుకోండి.. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సలహాలు, సూచనలు, సేవా కార్యక్రమాలు కంట్రోల్ రూంల ద్వారా బాధితులకు భరోసా ఏ సమాచారం కావాలన్నా లభ్యం గ్రేటర్ ప్రజలకు అండగా సైబరాబాద
కరోనా బారిన పడిన కుటుంబాలకు ఆసరా పిల్లల సంరక్షణకు ముందుకొచ్చిన సైబరాబాద్ పోలీసు చైల్డ్ వెల్ఫేర్ కేంద్రాల ఏర్పాటు..08045811215 నంబర్ను సంప్రదించాలి కరోనా బారిన పడిన వారికి ఏదోరకంగా సైబరాబాద్ పోలీస్ అండగ�
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): నగర శివారులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాల వద్దకు అర్ధరాత్రి వెళ్లి తుపాకీ చూపించి లక్షలు ఖరీదు చేసే విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ముఠాను కొద్ది నెలల కిందట సై�