దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డాటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డాటా సరఫరా చేస్తున్న ఎండ్ యూజర్ను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమ�
17 కోట్ల ప్రజల డాటాను అక్రమంగా చేజిక్కించుకుని సైబర్నేరాలను ప్రోత్సహిస్తున్న నోయిడా ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 3 జోన్ల నుంచి 5 జోన్లకు విస్తరించింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ జోన్ రాచకొండలో విలీనమైన విషయం తెలిసిందే.
సైబర్ మోసగాళ్ళ ఆటకట్టించడంలో సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు హ్యాట్పాప్. నెల రోజుల క్రితం మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ మోసానికి గురై రూ.98.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్ప�
hyderabad | హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వేసిన ఎర వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో క్యాషాయ గ్యాంగ్ గుట్టు రట్టయ్యింది.
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అక్రమంగా గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారం కిందట మునుగోడు వద్ద భారీగా నగదు పట్టబడగా, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కో�
హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద �