hyderabad | హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వేసిన ఎర వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో క్యాషాయ గ్యాంగ్ గుట్టు రట్టయ్యింది.
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అక్రమంగా గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారం కిందట మునుగోడు వద్ద భారీగా నగదు పట్టబడగా, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కో�
హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద �
బొటనవేలి పై ఉన్న నాలుగు గీతల క్లూతో సైబరాబాద్ పోలీసులు అత్యంత కిరాతక దొంగల ముఠాను గురువారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా 400 చోరీలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముఠాకు చె�
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గజదొంగకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 జరుగనున్న ఈ సమావేశానికి రెండు వేల మందితో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమ�
బీహార్ ముఠాల మానవ అక్రమ రవాణా తెలుగు వాళ్లను చీటింగ్ చేసేందుకు ప్లాన్ 15% కమీషన్ అంటూ యువకులకు ఎర 40మందిని కాపాడిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలుగులో మాట్లాడ
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ రెడ్డి డ్ర