డేటాచోరీ కేసులో సైబరాబాద్ సిట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులు 89కోట్ల మందికి చెందిన డేటాను అక్రమ మార్గంలో తస్కరించి విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చిన వ�
కొన్నేండ్లుగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ వంద కోట్లు పోగొట్టుకున్న నిందితుడు తిరిగి అదే బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నింద�
వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన �
సినీ పక్కీలో బ్యాంకు, నగల దుకాణాన్ని కొల్లగొడదామనుకున్న దోపిడీ దొంగల ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదైన ఐదుగురు కరుడుగట్టిన నిందితులను రెడ్హ్యాండెడ్�
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
మొన్న 17 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, నేడు ఏకంగా 70 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైన ఉదంతాన్ని సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాటాచౌర్యం కేసులో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ డాటా కూడా చోరీకి గురైనట్టు తేలడంతో సైబరాబాద్ పోలీసులను శుక్రవారం సంప్రదించి, కేసు సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డాటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డాటా సరఫరా చేస్తున్న ఎండ్ యూజర్ను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమ�
17 కోట్ల ప్రజల డాటాను అక్రమంగా చేజిక్కించుకుని సైబర్నేరాలను ప్రోత్సహిస్తున్న నోయిడా ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 3 జోన్ల నుంచి 5 జోన్లకు విస్తరించింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ జోన్ రాచకొండలో విలీనమైన విషయం తెలిసిందే.
సైబర్ మోసగాళ్ళ ఆటకట్టించడంలో సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు హ్యాట్పాప్. నెల రోజుల క్రితం మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ మోసానికి గురై రూ.98.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్ప�