మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
డేటింగ్ యాప్లో పరిచయాలు పెంచుకొని పబ్లకు తీసుకెళ్లి వేల రూపాయల బిల్లు కట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షల విలువైన సొత్తును స్వ�
Hyderabad | హైదరాబాద్లో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న �
డ్రగ్స్కు అలవాటు పడి, మత్తు పదార్థాలు సరఫరా చేయడమే ప్రవృత్తిగా మార్చుకున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 2.45 లక్షల విలువ చేసే 15 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్ను స్వాధీనం �
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కా�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్కడ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న గోరెటి శ్రీశైలం.. రైతులు బతికుండగానే చనిపోయినట్టు నకిలీ డాక�
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు �
పార్ట్టైమ్ జాబ్ పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి, కంపెనీ నియమాలు ఉల్లంఘించారంటూ నకిలీ లీగల్ నోటీసులతో వారిని బెదిరించి లక్షల రూపాయలు దోచుకుంటున్న నలుగురిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మాదాపూర్, బాలానగర్, మూసాపేట, శేరిలింగంపల్లి, నానక్రామ్గూడ, ఖానామెట్, మాదాపూర్, అత్తాపూర్, సిక్ చావనీ.. తదితర ప్రాంతాల్లో�
సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డబ్బును పెద్ద ఎత్తున రికవరీ చేసి రికార్డు సృష్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో, ఇటీవల నమోదైన 44కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లి
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనే�
Cyberabad Police | నేరాల కట్టడిలో సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు పట్టుకునే కేసులు దేశంలో వ్యవస్థాగత లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. కేంద్�
గోవా కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఒక ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మేరకు �