ఒడిశా, ఏపీ నుంచి భారీ ఎత్తున గంజాయిని ఇతర రాష్ర్టాలకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను అణిచివేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్న పోలీసులు, గంజా
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
శంకర్పల్లి దారిదోపిడీ మిస్టరీని 24 గంటల్లోనే సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో దోపిడీకి ప్రధాన సూత్రదారి అయిన కారు డ్రైవర్తో పాటు అతడికి సహకరించి, దోపిడీకి పాల్పడిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట
కొండాపూర్లో రేవ్పార్టీపై ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడిచేశారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ సప్లమ్దారుడు, ముగ్గురు కన్జుమ్యర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎ�
సినీ నటుడు విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులను పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చిన విజయ్ దేవరకొండపై నామమాత్రంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి చేతులు దుల�
సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో 329మంది మందుబాబులు పట్టుపడ్డారు. పట్టుబడిన వాహనదారుల్లో 248 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది త్రి చక్రవాహనదారులు, 54మంది నాలుగు చక్రాల వ�
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో గల్ఫ్దేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తుండగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బాధిత మహిళలు ఇచ్
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో రూ.2కోట్ల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక యువతితో పాటు ఏపీకి చె
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 6 దఫాలుగా పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు తాజాగా 30 రోజుల్లోనే రూ.95 లక్షల విలువ చేసే మరో 310సెల్
సైబర్ నేరాలు లేదా ఆన్లైన్ ద్వారా ఆర్థిక నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inవెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని డీసీపీ నర్సింహ సూచించారు. ఇక సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారు సీఈఐఆర్