సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో కింగ్పిన్గా ఉన్న నిందితుడు ఏకంగా పోలీసు స్టేషన్ నుంచే పారిపోయాడంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత నిర�
సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేర
Bandi Sai Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో �
Brahmanaidu | సుమారు రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడిని పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. కాగా బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హా�
CM Revanth Reddy | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకుల మాట నమ్మలా మీరు చెప్పండన్నారు �
Bandi Sai Bageerath 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో సాయి భగీరథ్ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్రెడ్డి వెల్లడించారు. బండి సాయి భగీర�
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
‘చట్టాలు అందరికీ సమానమే. ఎవరు తప్పుచేసినా అవే సెక్షన్లు.. అవే శిక్షలు’ కానీ ఈ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చాలా సందర్భాల్లో రుజువవుతున్నది. ముఖ్యంగా అమాత్యుల విషయాల్లో చట్టాలు వా రికి చుట్టాలుగా మ
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
యుద్ధాల్లో మరణించిన వారి కంటే ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు
కేసులను ఛేదించడం, పోలీసింగ్, తదితర అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్,
Criminals arrest | సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్�
తెలంగాణ పోలీసు వెబ్సైట్ మరోసారి హ్యాకింగ్కు గురైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లను కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. ఈ కీలకమైన వెబ్సైట్ సర్వర్లలోకి ఓ ప్రమాదకరమైన మాల్వేర్ (వైర