CM Revanth Reddy | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకుల మాట నమ్మలా మీరు చెప్పండన్నారు �
Bandi Sai Bageerath 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో సాయి భగీరథ్ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్రెడ్డి వెల్లడించారు. బండి సాయి భగీర�
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
‘చట్టాలు అందరికీ సమానమే. ఎవరు తప్పుచేసినా అవే సెక్షన్లు.. అవే శిక్షలు’ కానీ ఈ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చాలా సందర్భాల్లో రుజువవుతున్నది. ముఖ్యంగా అమాత్యుల విషయాల్లో చట్టాలు వా రికి చుట్టాలుగా మ
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
యుద్ధాల్లో మరణించిన వారి కంటే ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు
కేసులను ఛేదించడం, పోలీసింగ్, తదితర అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్,
Criminals arrest | సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్�
తెలంగాణ పోలీసు వెబ్సైట్ మరోసారి హ్యాకింగ్కు గురైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లను కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. ఈ కీలకమైన వెబ్సైట్ సర్వర్లలోకి ఓ ప్రమాదకరమైన మాల్వేర్ (వైర
తెలంగాణ శాసన మండలి సభ్యుడు శంభీపూర్ రాజు మొబైల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు.
MLC Shambipur Raju | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేశారు. దీంతో తన వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై శంభీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒడిశా, ఏపీ నుంచి భారీ ఎత్తున గంజాయిని ఇతర రాష్ర్టాలకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను అణిచివేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్న పోలీసులు, గంజా
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �