చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు ఖాతాన�
షేర్మార్కెట్లో పేరున్న షేర్ఖాన్ పేరు వాడేస్తున్నారు.. రుణం ఇస్తామంటూ రుణం ఇచ్చినట్లు నటిస్తున్నారు.. తీరా ఆ రుణం తిరిగి చెల్లించిన త రువాతే నీ లాభాలు నీవు తీసుకోవాలంటూ షర తు విధిస్తూ సైబర్నేరగాళ్లు
సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజ
ఉద్యోగం చేస్తూ సాఫీగా సాగుతున్న జీవితం.. వచ్చే జీతానికి అదనంగా సంపాదించాలనే ఆశ కొందరిని సైబర్నేరగాళ్ల వలలోకి నెట్టి నిండా ముంచేస్తోంది. ఇందులో ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలలో ప్రైవేట్ ఉద్యోగా�
సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో నిరుద్యోగ యువత ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం పొందాలని విదేశాలలో డాటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సైబర్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు. అక్కడకు వెళ్లిన నిరుద్యోగ యువత మాఫియ�
సోషల్ మీడియాలో కాస్త పరిచయమైతే చాలు..ఉన్నత చదువులు చదివినవాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు.. సైబర్నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా చూడకున్నా వాళ్లు చెప్పిన వివరాలన్నీ న�
జాతకాల పేరుతో ఆన్లైన్లో బురిడీ బాబాలు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. లోకల్ టీవీ చానల్స్లో ప్రకటనలు ఇచ్చే ఈ బాబాలు.. ఇప్పుడు సోషల్మీడియాలో ఇన్స్టా, ఫేస్బుక్లను వేదిక చేసుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళాకు వెళ్లాలనుకున్న వ్యక్తికి గది ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బ
ఒక డెంటల్ టెక్నీషియన్ వాట్సాప్కు గుర్తుతెలియని నెంబర్ నుంచి స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఓ ప్రత్యేక వాట్సాప్లో అతన్ని చేర్పించారు. స్టాక్స్లో పెట్టుబడి పెడితే లాభ
మయన్మార్లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకు�
సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణ యువత పావులుగా మారుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో కొందరు, తెలిసీ తెలియక మరికొందరు సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఓ కేసు దర్యాప్తులో హైదరా�
సైబరాబాద్లో నేరాలు భారీగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి క్రైం రేట్ ఏకంగా 64 శాతం పెరిగి 14,830 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2023లో 22,859 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సైబర్ నేరాలలో 122 �
Cyber Criminals | తెలంగాణలో ఈ ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు రూ.1866.9 కోట్లు దోచుకున్నారు. గత సంవత్సరం రూ.778.7 కోట్లను కాజేయగా.. ఈ ఏడాది దాదాపు రెట్టింపైంది.