CERT-In | కంప్యూటర్, ల్యాప్టాప్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో (Google Chrome) తీవ్రమైన భద్రతా లోపాల�
శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే సైబర్ కేటుగాళ్లు లక్ష రూపాయలు కొట్టేశారు.. అది ఎలా జరిగిందని ఆరా తీస్తే సైబర్ మోసం బయటపడింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (31), తనకు సంబంధించిన మూడు మొబైల్ నెంబర్లన
సికింద్రాబాద్కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్కు కాల్చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
మీ ఫోన్కు ఇన్సూరెన్స్ పాలసీలు, రెన్యువల్ పేరుతో మెసేజ్లు వస్తున్నాయా? ఫోన్కాల్స్, లింక్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఇది సైబర్ దొంగల పని అయ్యే అవకాశం ఎక్కువ. ఏమరుపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్�
అటూ అమెరికా.. ఇటూ ఇండియా స్టాక్ మార్కెట్ల లో భారీగా ఒడిదొడుకులున్నాయి. ఇదే సమయం లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు.
ఫేస్బుక్లో కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ చూసి క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.5లక్షలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కేరళకు సంబంధించిన ల�
చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు ఖాతాన�
షేర్మార్కెట్లో పేరున్న షేర్ఖాన్ పేరు వాడేస్తున్నారు.. రుణం ఇస్తామంటూ రుణం ఇచ్చినట్లు నటిస్తున్నారు.. తీరా ఆ రుణం తిరిగి చెల్లించిన త రువాతే నీ లాభాలు నీవు తీసుకోవాలంటూ షర తు విధిస్తూ సైబర్నేరగాళ్లు
సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజ
ఉద్యోగం చేస్తూ సాఫీగా సాగుతున్న జీవితం.. వచ్చే జీతానికి అదనంగా సంపాదించాలనే ఆశ కొందరిని సైబర్నేరగాళ్ల వలలోకి నెట్టి నిండా ముంచేస్తోంది. ఇందులో ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలలో ప్రైవేట్ ఉద్యోగా�
సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో నిరుద్యోగ యువత ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం పొందాలని విదేశాలలో డాటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సైబర్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు. అక్కడకు వెళ్లిన నిరుద్యోగ యువత మాఫియ�
సోషల్ మీడియాలో కాస్త పరిచయమైతే చాలు..ఉన్నత చదువులు చదివినవాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు.. సైబర్నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా చూడకున్నా వాళ్లు చెప్పిన వివరాలన్నీ న�