బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజినల్ జనరల్ మేనేజర్ ఘన్శ్యామ్ సోలంకి అన్నారు. వరంగల్లోని ఐఎంఏ భవనంలో గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ �
సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస�
భారతదేశం గత దశాబ్దకాలంగా సైబర్ ప్రపంచంలో పెద్దపెద్ద అంగలు వేస్తున్నది. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు, డేటా విరివిగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి రాకెట్ వేగం అందుకున్నది. అయితే సౌకర్యాల విస్తరణలో �
ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితుల�
సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మోసగించేందుకు వాడుతున్న ఖాతాను పట్టుకునేందుకు సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శిక్షణ ఇప్ప�
బట్టల వ్యాపారం కోసం భారత్కు వచ్చి, సైబర్ నేరాలతో అమాయక ప్రజలను మోసగించడమే కాకుండా పెండ్లి పేరుతో ఓ యువతికి రూ.27.43లక్షల టోకరా వేసి, తప్పించుకు తిరుగుతున్న నైజీరియన్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీస
వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి �
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టి
రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ�