సైబర్ క్రైం మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఇవ్వరాదని మహబూబ్నగర్ అదనపు ఎస్పీ రాములు అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్లోని బొడ్రాయి, చావిడి, పాతబస్టా
ఖాతాదారులు సైబర్ మోసాలబారిన పడకుండా బ్యాంకర్లు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖాతాదారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కొందరు బ్యాంకర్లు నేరస్థులతో చేతులు కలిపి అమాయకులను మో సాల్లో భాగస్వాములు చేస్తున్
Digital Arrest | ఈ డిజిటల్ అరెస్ట్ దశల వారీగా సాగుతుంది. మొదటిది.. సంప్రదింపుల ఘట్టం (The First Contact). బాధితుడికి కాల్ చేసి.. ఫెడెక్స్, డీహెచ్ఎల్.. వంటి ప్రముఖ కొరియర్ కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. పార్స�
పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం...మహారా�
‘మా కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయండి.. లక్షకు లక్ష పొందండి.., మా వస్తువులు కొనండి.. ఫ్రీ గిఫ్ట్లు, డిస్కౌంట్లు ఇస్తాం’.., అంటూ సెల్ఫోన్లకు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను ఓపెన్ చేశారో.. అంతేసంగతులు.. ఇంకేముం�
మీ ఫోన్ రెండు గంటల్లో డిస్కనెక్ట్ అవుతుందంటూ వచ్చిన ఒక ఫోన్కాల్కు స్పందించిన నిరంజన్.. ఆ ఫోన్ ఎందుకు కట్ అవుతుందని తెలుసుకోవడం కోసం వాయిస్లో చెప్పినట్లు 9 నొక్కాడు... వెంటనే ఒక ఆపరేటర్ ఫోన్లో మ�
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారిత�
బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజినల్ జనరల్ మేనేజర్ ఘన్శ్యామ్ సోలంకి అన్నారు. వరంగల్లోని ఐఎంఏ భవనంలో గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ �
సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస�
భారతదేశం గత దశాబ్దకాలంగా సైబర్ ప్రపంచంలో పెద్దపెద్ద అంగలు వేస్తున్నది. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు, డేటా విరివిగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి రాకెట్ వేగం అందుకున్నది. అయితే సౌకర్యాల విస్తరణలో �
ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితుల�
సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మోసగించేందుకు వాడుతున్న ఖాతాను పట్టుకునేందుకు సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శిక్షణ ఇప్ప�
బట్టల వ్యాపారం కోసం భారత్కు వచ్చి, సైబర్ నేరాలతో అమాయక ప్రజలను మోసగించడమే కాకుండా పెండ్లి పేరుతో ఓ యువతికి రూ.27.43లక్షల టోకరా వేసి, తప్పించుకు తిరుగుతున్న నైజీరియన్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీస
వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి �
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టి