కొత్త పేర్లు చెబితే ఎవరు నమ్మరు.. దీంతో మల్టీనేషనల్ సంస్థల పేర్లు చెప్పి సైబర్నేరగాళ్లు అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారు. అటూ పార్ట్టైమ్ జాబ్స్.. ఇటూ స్టాక్స్లో పెట్టుబడులంటూ రెండింట్లోనూ ఆయా సం�
నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకొని అమాయకుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్నారు.
మహానగరానికి ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందని, ఇందులో 120 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సైబర్ క్రైమ్లు పెరుగుతున్న స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్కు సామర్థ్యం లేదని హైదరాబాద్ పో
సికింద్రాబాద్కు చెందిన ఓ గృహిణి.. ఫేస్బుక్లో ప్రకటన చూసింది. అందులో నంబర్ను సంప్రదిస్తే హెచ్అండ్ఎం, అజియో, జరాకిడ్స్, మదర్కేర్ వంటి ప్రముఖ సంస్థల కోసం మోడలింగ్ హంట్ నిర్వహిస్తున్నామని ఓ మహిళ �
సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమా
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �