విలువైన గిఫ్ట్లంటూ కొందరు.. కస్టమ్స్ అధికారులమంటూ ఇంకొందరు.. స్నేహం, ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేసే సైబర్ నేరగాళ్లు కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్నట్లే ఉండి తిరిగి ఈ తరహా నేరాలను ప్రారంభించారు.
రోజురోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఓ ఆటో డ్రైవర్నూ సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ను సైబర్ మోసగాడు హ్యాక్ చేసి, నీవు తీసుకున్న రు�
సైబర్ నేరగాళ్లు వృద్ధుడి నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.35.7 4లక్షలు కొట్టేసిన ఘటన దోమలగూడలో జరిగింది. ఈనెల 6న 79 ఏళ్ల వృద్ధుడికి విజయ్ఖన్నా అనే వ్యక్తి తాను కోలబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాన�
పేరున్న వెబ్సైట్ల పేర్లను పోలినట్లే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ సైబర్నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అసలైన వెబ్సైట్ల లోగోలను వాడుతూ సోషల్మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
అమెరికన్ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ బీబీనగర్కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.64 కోట్లు కాజేశారు. బీబీనగర్కు చెందిన బాధితుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస�
Cyber Criminals | సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో సామాన్యులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు అంతర్జాతీయ సైబర్ నేర శిక్షకుడు అఖిలేష్ రావు. సైబర్ �
Hyderabad | ఇన్స్టాగ్రామ్లో ప్రకటన చూసి ఓ ఫేక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మొదట్లో లాభాలు చూసి.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయాడు హైదరాబాద్ నగరవాసి.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరిగిపోతుండడం వాటిని ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఓ వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప�
ఆర్టీవో చలాన్ యాప్ పేరుతో వచ్చిన లింక్ను క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న ఓ వ్యాపారి సెల్ఫోన్ను సైబర్నేరగాళ్లు హ్యాక్ చేసి.. అతని ఖాతాలో ఉన్న రూ. 1.5 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ�
హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ప�
అమీర్పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.53 లక్షలు కాజేశారు. గతనెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ వచ్చింది.
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�