సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కే సైబర్నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో శనివారం �
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించినా స
డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. పుణె నగర సైబర్ పోలీసుల కథనం ప్రకారం, మాజీ ఎల్ఐసీ అధికారిణి (62)ని గత నెల చివరి వారంలో సైబర్ నేరగాళ్�
హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీపై కేసు నమోదయ్యింది.. ఈ కేసు విషయం సుప్రీంకోర్టు జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. తెల్ల బట్టలు ధరించి వీడియో కాల్లోకి మీరు హాజరుకావాలంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద
Cyber Criminals: పాపులర్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా ఫిక్స్ చేసుకుని నేరాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు సుమారు 150 కోట్లు లూటీ చేసి�
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. ఈ కేసులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సీల్డ్ కవర్లలో సమర్పించిన ర
స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు సంపాదించడంటూ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ప్రకటనను చూసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కిన ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని క
ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురా�