సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరిగిపోతుండడం వాటిని ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఓ వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప�
ఆర్టీవో చలాన్ యాప్ పేరుతో వచ్చిన లింక్ను క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న ఓ వ్యాపారి సెల్ఫోన్ను సైబర్నేరగాళ్లు హ్యాక్ చేసి.. అతని ఖాతాలో ఉన్న రూ. 1.5 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ�
హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ప�
అమీర్పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.53 లక్షలు కాజేశారు. గతనెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ వచ్చింది.
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
కొత్త పేర్లు చెబితే ఎవరు నమ్మరు.. దీంతో మల్టీనేషనల్ సంస్థల పేర్లు చెప్పి సైబర్నేరగాళ్లు అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారు. అటూ పార్ట్టైమ్ జాబ్స్.. ఇటూ స్టాక్స్లో పెట్టుబడులంటూ రెండింట్లోనూ ఆయా సం�
నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకొని అమాయకుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్నారు.