మహానగరానికి ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందని, ఇందులో 120 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సైబర్ క్రైమ్లు పెరుగుతున్న స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్కు సామర్థ్యం లేదని హైదరాబాద్ పో
సికింద్రాబాద్కు చెందిన ఓ గృహిణి.. ఫేస్బుక్లో ప్రకటన చూసింది. అందులో నంబర్ను సంప్రదిస్తే హెచ్అండ్ఎం, అజియో, జరాకిడ్స్, మదర్కేర్ వంటి ప్రముఖ సంస్థల కోసం మోడలింగ్ హంట్ నిర్వహిస్తున్నామని ఓ మహిళ �
సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమా
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
గుజరాత్ నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్లో ఈ నెల 1 నుంచి 10 వరకు రెండు బృందాలు రెక్కీ నిర్�
‘సైబర్ జాగృత దివస్'ను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 325 ప్రాంతాల్లో సైబర్నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్
మేము చెప్పే సలహాలు, సూచనలు నచ్చితేనే మీరు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయండి..అంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.82.57 లక్షల టోకరా వేశారు.
శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే సైబర్ కేటుగాళ్లు లక్ష రూపాయలు కొట్టేశారు.. అది ఎలా జరిగిందని ఆరా తీస్తే సైబర్ మోసం బయటపడింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (31), తనకు సంబంధించిన మూడు మొబైల్ నెంబర్లన
నగరంలో రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు కనీసం 10 సైబర
ఆఫీస్ డాక్యుమెంట్ కావచ్చు.. ఆఫర్ లెటర్ అయ్యుండొచ్చు.. బ్యాంకు స్టేట్మెంట్ అయినా సరే... అన్నీ ఎక్కువ శాతం ‘పీడీఎఫ్' ఫార్మాట్లోనే ఉంటాయి. చూడగానే.. ఆత్రంగా ఎటాచ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసేస్తాం!! ఇందులో త
సికింద్రాబాద్కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్కు కాల్చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్�