సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వార�
సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ
స్టాక్స్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫేక్ వీడియోపై క్లిక్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబ
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరమని, ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో సిటీ పోలీసులు నిర్వహించిన ‘�
Cyber Crimes | నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్త�
విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు.