కామన్వెల్త్ క్రీడల్లో 21 ఏళ్ల భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం తన ఖాతాలో వేసుకుంది. రెజ్లింగ్లో 57 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో రెండుసార్ల�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భ�
కామన్వెల్త్ గేమ్స్-2022లో మరో బాక్సర్ భారత్కు పతకాన్ని ఖాయం చేశాడు. పురుషుల ఫ్లైవెయిట్ 51 (48-51 కేజీ) కిలోల విభాగంలో అమిత్ పంగల్ 5-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన లెన్నన్ ములింగన్ను మట్టికరిపించాడు. క్వార్టర్స్
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పంచ్ పవర్ ఏంటో రుచిచూపించారు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా పంచ్ల వర్షం కురిపించారు. కామన్వెల్త్లో ఆడుతున�
భారత జుడోకా తులిక మాన్ మహిళల 78 కిలోల పైబడిన విభాగంలో రజతంతో మెరిసింది. బుధవారం జరిగిన ఫైనల్లో తులిక స్కాట్లండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. నాలుగుసార్లు జాతీయ చాంపియ�
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు పూల్-బీ టాపర్గా నిలిచింది. భారత స్టార్ ఆటగాళ్లు హర్మన్ప�
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సత్తాచాటింది. క్వార్టర్ ఫైనల్లో కెనడాతో తలపడిన భారత అమ్మాయిలు 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టారు. తమ చివరి పూల్-ఏ మ్యాచ్లో విజయంతో పతకం ఖాయం చే�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా 24 ఏళ్ల లవ్ప్రీత్ సింగ్ కూడా సత్తాచాటాడు. కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 109 కేజీల విభాగంల
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్�
ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న ఆమె తన సైకిల్ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుక�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడోకాలు సత్తాచాటారు. జూడోలో సుశీలా దేవి అద్భుతంగా రాణించింది. అయితే ఫైనల్లో సౌతాఫ్రికాకు చెందిన మైకేలా వైట్బూయ్తో జరిగిన మ్యాచ్లో పో�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�
భారత క్రీడా చరిత్రలో తొలిసారి విశ్వవేదికపై Lawn Bowls క్రీడలో పతకం నెగ్గే క్షణాలు త్వరలోనే సాక్షాత్కరం కానున్నాయి. కామన్వెల్త్ క్రీడలలో భాగంగా సోమవారం జరిగిన సెమీస్లో భారత మహిళా జట్టు.. ఈ క్రీడలో అపార అనుభవమ�
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆస్ట్రేలియా మహిళా జట్టు సెమీస్కు చేరింది. ఇప్పటికే భారత్తో ఉత్కంఠగా ముగిసిన తొలి పోరులో గెలిచిన ఆసీస్.. బార్బడోస్నూ చిత్తుగా ఓడించింది. ఆదివా�