కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. గోల్డ్ మెడల్ కోసం జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాను పూర్తిగా కట్టడి చెయ్యలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళలకు..
CM KCR | బర్మింగ్హాం వేదికగా జరుగుతున్న కామల్వెన్త్ క్రీడల్లో తెలంగాణ సంచనలం నిఖత్ జరీన్ పసడి పతకం సాధించింది. 48-50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన బాక్సర్ కార్లీ మెక్నాల్ను �
మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కే
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత థ్లెట్ సందీప్ కుమార్ కూడా రాణించాడు. ఇక్కడ జరిగిన పది వేల మీటర్ల నడక రేస్ల�
భారత జావెలిన్ త్రో అథ్లెట్ అన్ను రాణి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటిన ఆమె.. ఏకంగా 60 మీటర్ల త్రో విసిరి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల జావెలిన్ త�
ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్కు క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇతర క్రీడలతో పాటు అథ్లెట్స్ కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పటికే లాంగ్ జంప్, హై జంప్, రేస్ వాక్, స్టీఫుల్ ఛేజ్ �
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల ట్రిపుల్ జంప్లో బంగారం, వెండి పతకాలు రెండింటినీ భారత క్రీడాకారులే సాధించారు. ఈ క్రీడలో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడిగా ఎల్డ్హోస్ పాల్ �
రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూ�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ నీతు గంగాస్.. బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ జేడ్పై నీతూ గెలుపొంది స్వర�
ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు సెమీస్లో ఇంగ్లండ్పైఘనవిజయం క్రికెట్ను మతంలా భావించే దేశంలో.. అభిమానులు చిరకాలం గుర్తుంచుకునే ప్రదర్శనతో భారత మహిళల జట్టు అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి
లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. �
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రపంచ మహిళా ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్.. మహిళల ఫ్లైవెయిట్ విభాగంలో అద్భుతంగా రాణించి ఫైనల్ చేరి�
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్ట�
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాల�
భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా మరోసారి సత్తాచాటాడు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారీ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన