భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అదరగొడుతోంది. 155 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్ రేణుక�
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు నాంది పలుకుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ నమ్మకాన్ని ఓపెనర్ల�
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత సారధి హర్మన్ప్రీత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక�
భిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, వేలాది భాషలు, లక్షల ఆచారాలు కలిగిన భారతదేశంలో క్రికెట్ సైతం ఒక మతంగా కీర్తించబడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశాన్ని ‘సమైక్యంగా’ ఉంచడంలో అన్ని క్రీడల మాదిరిగానే క్రిక�
తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 క్రికెట్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు షాక్ తగిలింది. స్టార్ ఆ
జులై 28 నుంచి యూకేలోని బర్మింగ్హోమ్ వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందు పలువురు అథ్లెట్లు అబాసుపాలవుతున్నారు. డోప్ టెస్టులలో పట్టుబడుతూ ఉజ్వల కెరీర్లు పాడుచేసుకుంటున్నారు. ఇప్ప
ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజ�
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టించిన నీర
Commonwealth Games: వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేయనుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 పోటీలు జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జ�