సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్�
కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2
కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడ�
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్ష�
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవడం ప్రతీ ఒక్క అభ్యర్థికి...
godavari river management board | గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన
Irrigation Projects | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహార శైలికి ఈ లేఖ ఒక నిదర్శనం. సీడబ్ల్యూసీకి సమర్పించిన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప�
గోదావరి నీటిమట్టం| భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్న
ఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేటురంగ సామర్థ్యాలను తీసుకువచ్చే క్రమంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ‘సెంట్రల్ రైల్సైడ్ వేర్హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్డబ్ల్యుసీ) కు చెంది�