టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలకు కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకట్ట వేసిందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ వేసిందా? అంటే అవుననే అంటున్
ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి
కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్టీ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం పట్ల రాజస్ధాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ కాంగ్రెస్ బల�
CWC | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పునరుద్ధరించారు. ఆగస్టు 20న భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాజీవ్గాంధీ జయంతి కావడంతో.. అదే రోజు ఖర్గే వర్కింగ్�
పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతోపాటు ప్రాజెక్టు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్క రాష్ర్టాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా (Yamuna River) నదికి వరద (Floods) ప�
రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్కు సంబ�
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కట
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించి కరువు నేలల దాహార్తిని తీర్చాలనే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ పనులకు ఒకవైపున ఏపీ, మరోవైపున కేంద్ర జలసంఘం అడ్డంకులు సృష�
‘ఉత్తం ఖేత్- మధ్యం వ్యాపార్- అధం నౌకర్' అనేది భారతీయ జీవన విధానంలో నానుడి. కానీ ప్రస్తుత సార్వత్రిక జీవన విధానంలో ఇది తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం ఏమంటే భారతీయ భావాలకు తగ్గట్�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే స�