చిన్నస్వామి స్టేడియం చిన్నబోయేలా ఓపెనర్లు శివతాండవం ఆడటంతో.. వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్ను
ద్భుత బౌలింగ్కు అంతకుమించిన ఫీల్డింగ్ తోడవడంతో.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్లో వీరవిహారం చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుక�
వన్డే ప్రపంచకప్లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుం�
ధర్మశాల: అంచనాలు లేకుండా వన్డే ప్రపంచకప్లో అడుగుపెట్టి.. దుమ్మురేపుతున్న దక్షిణాఫ్రికా మూడో పోరుకు సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్లో శ్రీలంకపై రికార్డు స్కోరు చేసిన సఫారీలు.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు చవిచూసిన కంగారూలు.. లంకపై గెలిచి వరల్డ్కప్లో శుభారంభం చేశారు. బౌలింగ్లో జాంపా లంకను వణ�
ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు సార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఈ మెగాటోర్నీలో బోణీ కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నది.
డిఫెండింగ్ చాంపియన్గా వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 69 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ చే
ఫేవరెట్గా వన్డే ప్రపంచకప్లో అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఆదివారం అఫ్గానిస్థాన్తో అమీతుమీకి సిద్ధమైంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన అనంతరం తిరిగి పుంజుకొని బంగ్�
భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు కోకాకోలా, ఐసీసీ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కంకణం కట్టుకున్నాయి.
గత ప్రపంచకప్లో తుది మెట్టుపై బోల్తా పడిన న్యూజిలాండ్.. ఈ సారి కప్పు కొట్టాలని పట్టుదలగా కనిపిస్తున్నది. తొలి మ్యాచ్ లో నిర్దాక్షిణ్యమైన ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించిన కి�
వన్డే ప్రపంచకప్ ప్రారంభ సమరానికి అభిమానులు పోటెత్తుతారని భావించిన బీసీసీఐకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ ఆరంభ పోరుపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీ�
నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు వేళైంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడ�
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B