సంక్రాంతి పండుగ వేళ.. పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రేటర్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడగా, పతంగి సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా వ�
సాగును నమ్ముకున్న రైతుల కష్టాలు సమైక్య పాలనలో అన్నీఇన్నీ కావు. బంగారం లాంటి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించలేకపోయిన పాలకులు.. భూగర్భ జలం ఆధారంగానే బోర్లు, బావులతో వ్యవసాయం చేద్దామనుకున్న రైతులకు ఎన్న
విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నది. దశాబ్దాల నాటి సమైక్య పాలనా చీకట్లను చీల్చుకొని సమైక్య రాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. లేకపోతే మరోవార్త.. ఇలా ఎప్పుడు వస�
సంప్లో మోటర్ పనిచేయకపోవడంతో బకెట్తో నీళ్లు తోడుకునేందుకు వెళ్లిన యువకుడితో పాటు అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చ
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలున
షాద్నగర్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ టైలర్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన షాద్నగర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణానికి చ�
చేవెళ్ల టౌన్ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి గాయాలైన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్ జెం�
యాచారం : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య (45) అనే �
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
చండ్రుగొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండ్రుగొండమండలంలో చోటు చేసుకుంది. బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా సురేష్(25) గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గు�
పెద్దపెల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో గురువారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. 33/11 కేవీ విద్యుత్ వైరు తెగి కింద పడడంతో షాక్కు గురై ఆరు బర్రెలు మృతిచెందాయి. పలువురి గ్రామస్త�