మోటర్ స్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగు దూప్యతండాలో చోటు చేసుకున్నది. తండాకు చెందిన రైతు మలావత్ రమేశ్ (45)కు భార్య
Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియా మందు చళ్ళుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగలగా కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ �
నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై పడడంతో ఆమె
హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడలో విషాదం చోటుచేసుకున్నది. హోర్డింగ్ దింపే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఓ చిట్ఫండ్ కంపెనీకి చెందిన హోర్డింగ్కు దించేందుకు బ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మసురే వీరేందర్ విద్యుత్తు షాక్కు గురయ్యాడు. గురువారం ఫూలాజీ బాబానగర్లో గల గ్రౌండ్లో ఆడుకుంటుండగా.. నిర్మాణంలో ఉన్న �
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో (Electric Shock) నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గురుకులాలపై ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని, ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. కరెంటు షాక్ తగిలి నలుగురు గురుకు ల విద్�
మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు మంగళవారం కరెంట్ షాక్తో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉమ్మడి మెదక్ జ
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కటిక హరిలాల్ (40) సోమవారం ఉదయం ఆవులను మేపేందుకు సమీపంలోని తన వ్యవసాయ పొలా�
వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన మిట్టపల్లి చరణ్ తేజ్(15) పదో తరగతి చద
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది.
బీహార్లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం హైటెన్షన్ విద్యుత్త�