డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది.
బీహార్లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం హైటెన్షన్ విద్యుత్త�
నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
AP News | విజయనగరం జిల్లాలో కరెంటు షాక్తో దంపతులు మరణించిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై వేగంగా విచారణ జరిపిన ప్రభుత్వం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధా�
‘నా పొలంలో లూజ్ వైర్లను తొలగించి విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేస్తారా? లేక చావమంటారా?’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు గంధం రమేశ్ సిరిసిల్లలోని సెస్�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవా
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని పలు గుట్ట తండాలోని పలు ఇండ్లకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు..
ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెంది
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని నానుడి. ఇదే నిజమని నిరూపించింది విజయవాడలో జరిగిన సంఘటన. కరెంటు షాక్ తగలటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ మహిళా డాక్టర్ వెం�
Vijayawada | తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని పెద్దలు అంటుంటారు. ఈ సంఘటన వింటే అది అక్షరాల సత్యమని ఒప్పుకుంటారు. కరెంటు షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ లేడ
నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి తనువుచాలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి �
విద్యుత్తు మోటర్ను అమర్చబోయి కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మధనాపురం గ్రామశివారు ధూపతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన రమేశ్ అనే రెండేండ్ల చిన్నారి విదుదాఘాతంతో మరణించాడు.